సూర్యాపేటలో బ్రెజిల్ కరెన్సీ నోట్లు స్వాధీనం




నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం దురాజ్‌పల్లి వద్ద బ్రెజిల్ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Followers