రాజకీయాల్లో ఉన్నది చాలు, ఇక వైదొలగుతా

సింగపూర్‌లో ఎన్‌ఆర్‌ఐ ఎంపీ 55 ఏళ్ల వయసుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రక టించారు. పంజాబ్‌కు చెందిన ఇంద్రజిత్‌ సింగ్‌ (55) బతుకుదెరువు కోసం సింగపూర్‌ వెళ్లారు. అక్కడే స్థిరప డిపోయారు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన అక్కడివా రికి చేరువై 1997 నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొల గుతున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా తెలిపారు. ఆయన వ్యాపారవేత్తగా కూడా రాణించడం విశేషం.

Followers